Chardham Yatra: చార్ధామ్ యాత్ర ముగింపు తేదీలు ప్రకటించిన ప్రభుత్వం
Chardham Yatra: చార్ధామ్ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. భక్తుల సందడితో యాత్ర కోలాహలంగా మారింది. సంవత్సరంలో కొన్నిరోజులు మాత్రమే తెరచి ఉండే ఈ యాత్ర ముగింపు తేదీలను ప్రకటించారు. ఆ తేదీల తరువాత ఈ యాత్రను భక్తులు చేయలేరు. ఈలోపుగానే యాత్రకు వెళ్లాలనుకునే వారు తమ చార్ధామ్ యాత్రను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రకటన ప్రకారం, శీతాకాలం కోసం గంగోత్రి ధామ్ తలుపులు మొదట నవంబర్ 05 శుక్రవారం మూసివేస్తారు. మరోవైపు, నవంబర్ 6, శనివారం యమునోత్రి […]
Continue Reading